భారత్‌లో 24 గంటల్లో 51 మంది మృతి
దేశంలో 24 గంటల వ్యవధిలో కరోనాతో 51 మంది మరణించారు. కొత్తగా 1594 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మంగళవారం సాయంత్రానికి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 29,974కి చేరింది. దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 7027కు పెరగగా..ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 937కు చేరింది. ప్రస్తుతం 22010 మంది బాధితులు వివిధ ఆస్పత్రు…
జేమిస‌న్‌కు 5 వికెట్లు.. ఇండియా 242 ఆలౌట్‌
న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చ‌ర్చ్‌లో జ‌రుగుతున్న రెండ‌వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 242 ర‌న్స్‌కు ఆలౌటైంది.  తొలి టెస్టు త‌ర‌హాలోనే కివీస్ బౌల‌ర్ల ధాటికి.. టీమిండియా బ్యాట్స్‌మెన్ నిలువ‌లేక‌పోయారు.  తొలి రోజు మూడ‌వ సెష‌న్‌లో కేవ‌లం ప‌ది ఓవ‌ర్ల‌లోనే భార‌త్ చివ‌రి అయిదు వికెట్ల‌ను కోల్పోయింది.  కి…
భార‌త్ స‌మ‌క్షంలో.. తాలిబ‌న్‌తో అమెరికా శాంతి ఒప్పందం..
అమెరికా, తాలిబ‌న్ మ‌ధ్య ఇవాళ శాంతి ఒప్పందం జ‌ర‌గ‌నున్న‌ది. ఈ ఈవెంట్‌కు భార‌త్ హాజ‌రుకానున్న‌ది. ఖ‌తార్‌లోని దోహాలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఒప్పందంతో.. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న వేలాది మంది అమెరికా సైనికులు ఉప‌సంహ‌రించుకోనున్నారు. దీంతో ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ద‌శాబ్ధాలుగా ఉన్న హింసాత్మ‌క వాత…